ఒమన్ లో వలస కార్మికుడి మృతి
- December 17, 2020
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో ఓ మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం పనిచేస్తోన్న కార్మికుడు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. 11 గంటలపాటు రెస్క్యూ టీమ్స్ పనిచేసి, కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. విలాయత్ ఆఫ్ అల్ ముదైబిలోని సమాద్ అల్ షాన్లోని ఓ ఫజలాజెష్లో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







