గల్ఫ్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని తహశీల్దార్ కు వినతి పత్రం
- December 18, 2020
తెలంగాణ:నేడు అంతర్జాతీయ వలస కార్మిక దినోత్సవం సందర్భంగా గల్ఫ్ జేఏసీ చేపట్టిన గల్ఫ్ భరోసా యాత్రలో భాగంగా గల్ఫ్ కార్మికుల వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చెయ్యాలని తెలంగాణ రాష్ట్రం అంతటా MRO లకు వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టారు.
ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల తహశీల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనగామ శ్రీనివాస్ (సామాజిక సేవకులు), కోండ భానుచందర్ (ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్), రాంరెడ్డి (ప్రవాసమిత్ర సింగపూర్) చీకోటి మహేశ్, శరత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







