గల్ఫ్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని తహశీల్దార్ కు వినతి పత్రం
- December 18, 2020
తెలంగాణ:నేడు అంతర్జాతీయ వలస కార్మిక దినోత్సవం సందర్భంగా గల్ఫ్ జేఏసీ చేపట్టిన గల్ఫ్ భరోసా యాత్రలో భాగంగా గల్ఫ్ కార్మికుల వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చెయ్యాలని తెలంగాణ రాష్ట్రం అంతటా MRO లకు వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టారు.
ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల తహశీల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనగామ శ్రీనివాస్ (సామాజిక సేవకులు), కోండ భానుచందర్ (ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్), రాంరెడ్డి (ప్రవాసమిత్ర సింగపూర్) చీకోటి మహేశ్, శరత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







