విలాయత్ బిదియాలో 250 మొక్కలు నాటే కార్యక్రమం
- December 19, 2020
మస్కట్: 290 వైల్డ్ ట్రీస్ని విలాయత్ బిడియాలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ప్లాంట్ చేయడం జరిగింది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో ఈ కార్యక్రమం జరిగింది. ఆన్లైన్ వేదికగా ఎన్విరాన్మెంటల్ అథారిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్విరాన్మెంటల్ కల్టివేషన్ ఇనీషియేటివ్ టీమ్, ఒమన్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్ హోల్డింగ్ కంపెనీ, ఒమనీ విమెన్ అసోసియేషన్ అలాగే & గ్రూప్ ఆఫ్ వలంటీర్స్ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష