విలాయత్ బిదియాలో 250 మొక్కలు నాటే కార్యక్రమం
- December 19, 2020
మస్కట్: 290 వైల్డ్ ట్రీస్ని విలాయత్ బిడియాలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ప్లాంట్ చేయడం జరిగింది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో ఈ కార్యక్రమం జరిగింది. ఆన్లైన్ వేదికగా ఎన్విరాన్మెంటల్ అథారిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్విరాన్మెంటల్ కల్టివేషన్ ఇనీషియేటివ్ టీమ్, ఒమన్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్ హోల్డింగ్ కంపెనీ, ఒమనీ విమెన్ అసోసియేషన్ అలాగే & గ్రూప్ ఆఫ్ వలంటీర్స్ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









