విలాయత్ బిదియాలో 250 మొక్కలు నాటే కార్యక్రమం
- December 19, 2020
మస్కట్: 290 వైల్డ్ ట్రీస్ని విలాయత్ బిడియాలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ప్లాంట్ చేయడం జరిగింది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో ఈ కార్యక్రమం జరిగింది. ఆన్లైన్ వేదికగా ఎన్విరాన్మెంటల్ అథారిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్విరాన్మెంటల్ కల్టివేషన్ ఇనీషియేటివ్ టీమ్, ఒమన్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్ హోల్డింగ్ కంపెనీ, ఒమనీ విమెన్ అసోసియేషన్ అలాగే & గ్రూప్ ఆఫ్ వలంటీర్స్ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







