ఫేక్ జాబ్ అలర్ట్: రిక్రూట్మెంట్ స్కామ్పై ఎయిర్ ఇండియా హెచ్చరిక
- December 19, 2020
ఇండియాకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, ఉద్యోగార్థుల్ని ట్రాప్లో పడేస్తున్న ఫేక్ రిక్రూట్మెంట్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్ ఇండియా పేరుతో కొందరు అక్రమార్కులు ఉద్యోగార్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ ప్రకటనలో ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఎయిర్ ఇండియాకి చెందిన వెబ్సైట్లో మాత్రమే సంబంధిత వివరాలు వుంటాయనీ, ప్రముఖ న్యూస్ పేపర్స్లో కూడా ప్రకటనలు ఇవ్వడం జరుగుతుందనీ, వాటిని మాత్రమే విశ్వసించాల్సి వుంటుందనీ, ఒకవేళ ఫేక్ జాబ్ న్యూస్ ఎయిర్ ఇండియాకి సంబంధించి ఎవరైనా గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలనీ ఎయిర్ ఇండియా పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష