విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న హైదరాబాద్ కస్టమ్స్
- December 21, 2020
హైదరాబాద్: హైదరాబాద్ కస్టమ్స్, సిఐఎస్ఎఫ్ సహకారంతో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీని ఓ ప్రయాణీకుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద అమెరికా డాలర్లు, ఒమనీ రియాల్స్, సౌదీ రియాల్స్ అలాగే ఖతారీ రియాల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న కరెన్సీ విలువ భారత కరెన్సీ ప్రకారం 32,53,274 రూపాయలుగా వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణీకుడు జి9 459 విమానంలో షార్జా వెళ్తున్నట్టు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







