విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న హైదరాబాద్ కస్టమ్స్
- December 21, 2020
హైదరాబాద్: హైదరాబాద్ కస్టమ్స్, సిఐఎస్ఎఫ్ సహకారంతో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీని ఓ ప్రయాణీకుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద అమెరికా డాలర్లు, ఒమనీ రియాల్స్, సౌదీ రియాల్స్ అలాగే ఖతారీ రియాల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న కరెన్సీ విలువ భారత కరెన్సీ ప్రకారం 32,53,274 రూపాయలుగా వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణీకుడు జి9 459 విమానంలో షార్జా వెళ్తున్నట్టు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!









