విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న హైదరాబాద్ కస్టమ్స్
- December 21, 2020
హైదరాబాద్: హైదరాబాద్ కస్టమ్స్, సిఐఎస్ఎఫ్ సహకారంతో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీని ఓ ప్రయాణీకుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద అమెరికా డాలర్లు, ఒమనీ రియాల్స్, సౌదీ రియాల్స్ అలాగే ఖతారీ రియాల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న కరెన్సీ విలువ భారత కరెన్సీ ప్రకారం 32,53,274 రూపాయలుగా వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణీకుడు జి9 459 విమానంలో షార్జా వెళ్తున్నట్టు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







