ఆమ్నెస్టీ కోరేవారు డిసెంబర్‌ 31 లోపు వెళ్ళిపోవాల్సిందే

- December 21, 2020 , by Maagulf
ఆమ్నెస్టీ కోరేవారు డిసెంబర్‌ 31 లోపు వెళ్ళిపోవాల్సిందే

ఒమాన్: రెసిడెన్సీ స్టేటస్‌ లేదా వీసా రెన్యువల్స్‌కి సంబంధించి జరీమానా మినహాయింపు కోరుతున్నవారిలో చాలామంది దేశం విడిచి వెళుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ వెల్లడించింది. కన్‌స్ట్రక్షన్‌ సెక్టార్‌ నుంచే అత్యధిక శాతం మంది ఇలా దేశం విడిచి వెళ్ళేందుకు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఇండస్ట్రియల్‌ అలాగే ఆటోమేటివ్‌ సెక్టార్‌కి చెందినవారు కూడా దేశం విడిచి వెళుతున్నట్లుగా అధికారులు వివరించారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com