కోవిడ్ సేఫ్టీ రూల్స్: తనిఖీల్లో ఓ సంస్థ నిర్లక్ష్యం గుర్తింపు
- December 22, 2020
దుబాయ్ ఎకానమీ 345 సంస్థల్లో కోవిడ్ 19 సేఫ్టీ రూల్స్ విషయమై తనిఖీలు నిర్వహించటం జరిగింది. ఈ తనిఖీల్లో 344 సంస్థలు ఆయా రూల్స్ని సరిగ్గానే ఫాలో అవుతున్నట్లు గుర్తించారు అధికారులు. అయితే, ఓ సంస్థలో మాత్రం నిర్లక్ష్యాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ సంస్థకు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందనీ, జరీమానా మాత్రం విధించలేదని అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలనీ, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని అథారిటీ విజ్ఞప్తి చేసింది. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే దుబాయ్ కన్స్యుమర్ అప్లికేషన్ లేదా 600545555 నెంబర్కి కాల్ చేసిగానీ ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







