కోవిడ్ సేఫ్టీ రూల్స్: తనిఖీల్లో ఓ సంస్థ నిర్లక్ష్యం గుర్తింపు
- December 22, 2020
దుబాయ్ ఎకానమీ 345 సంస్థల్లో కోవిడ్ 19 సేఫ్టీ రూల్స్ విషయమై తనిఖీలు నిర్వహించటం జరిగింది. ఈ తనిఖీల్లో 344 సంస్థలు ఆయా రూల్స్ని సరిగ్గానే ఫాలో అవుతున్నట్లు గుర్తించారు అధికారులు. అయితే, ఓ సంస్థలో మాత్రం నిర్లక్ష్యాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ సంస్థకు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందనీ, జరీమానా మాత్రం విధించలేదని అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలనీ, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని అథారిటీ విజ్ఞప్తి చేసింది. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే దుబాయ్ కన్స్యుమర్ అప్లికేషన్ లేదా 600545555 నెంబర్కి కాల్ చేసిగానీ ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









