బకాయిల చెల్లింపు గడువుని పొడిగించిన ఓసీసీఐ
- December 22, 2020
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓసిసిఐ), చాంబర్ సభ్యత్వ రెన్యువల్ ఫీజుకి సంబంధించి బకాయిల చెల్లింపు గడవుని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు పొడిగింపుని ఆమోదించినట్లు ఓసిసిసై ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 1కి ముందు లేట్ ఫీజ్ చెల్లిస్తే 100 శాతం ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. 2019 మొత్తానికి రెన్యువల్ ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 31 వరకు ఎగ్జంప్షన్ పీరియడ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









