బకాయిల చెల్లింపు గడువుని పొడిగించిన ఓసీసీఐ

- December 22, 2020 , by Maagulf
బకాయిల చెల్లింపు గడువుని పొడిగించిన ఓసీసీఐ

మస్కట్‌: ఒమన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఓసిసిఐ), చాంబర్‌ సభ్యత్వ రెన్యువల్‌ ఫీజుకి సంబంధించి బకాయిల చెల్లింపు గడవుని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒమన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఈ మేరకు పొడిగింపుని ఆమోదించినట్లు ఓసిసిసై ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 1కి ముందు లేట్‌ ఫీజ్‌ చెల్లిస్తే 100 శాతం ఎగ్జంప్షన్‌ ఇవ్వడం జరుగుతుంది. 2019 మొత్తానికి రెన్యువల్‌ ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్‌ 31 వరకు ఎగ్జంప్షన్‌ పీరియడ్‌ కొనసాగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com