బకాయిల చెల్లింపు గడువుని పొడిగించిన ఓసీసీఐ
- December 22, 2020
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓసిసిఐ), చాంబర్ సభ్యత్వ రెన్యువల్ ఫీజుకి సంబంధించి బకాయిల చెల్లింపు గడవుని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు పొడిగింపుని ఆమోదించినట్లు ఓసిసిసై ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 1కి ముందు లేట్ ఫీజ్ చెల్లిస్తే 100 శాతం ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. 2019 మొత్తానికి రెన్యువల్ ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 31 వరకు ఎగ్జంప్షన్ పీరియడ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







