బకాయిల చెల్లింపు గడువుని పొడిగించిన ఓసీసీఐ
- December 22, 2020
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓసిసిఐ), చాంబర్ సభ్యత్వ రెన్యువల్ ఫీజుకి సంబంధించి బకాయిల చెల్లింపు గడవుని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు పొడిగింపుని ఆమోదించినట్లు ఓసిసిసై ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 1కి ముందు లేట్ ఫీజ్ చెల్లిస్తే 100 శాతం ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. 2019 మొత్తానికి రెన్యువల్ ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 31 వరకు ఎగ్జంప్షన్ పీరియడ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







