ఉత్తమ పనితీరుకు ప్రశంసాపత్రం
- December 23, 2020హైదరాబాద్:సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి మాణిక్ రాజ్, ఆర్ఐ సురేశ్ ఎన్నికల బందోబస్తులో ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బంది పేర్లను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ డిజి ఆఫీసుకు పంపించగా సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి మాణిక్ రాజ్,ఆర్ఐ సురేశ్ పేర్లను ఆమోదించారు.
ఈ మేరకు ఎన్నికల విధులలో క్రమశిక్షణ, నిబద్ధత, ఉత్తమ పనితీరును కనబర్చిన పోలీస్ సిబ్బంది సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి మాణిక్ రాజ్, ఆర్ఐ సురేశ్ కు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సంతకం చేసిన ప్రశంసా పత్రాలను ఈరోజు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అందజేశారు.
2018 తెలంగాణ శాసన సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలను సమన్వయపరిచి, సహకరించిన పోలీసులకు ముఖ్యంగా ఈ అవార్డులను అందజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల