ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- April 02, 2026
రియాద్ః ప్రస్తువం ప్రాంతీయంగా నెలకొన్న పరిణామాలపై సౌదీ, కువైట్ చర్చించాయి. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబాను రియాద్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మంత్రులు ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే, రెండు దేశాల మధ్య నెలకొన్న సోదరభావ సంబంధాలను, వాటిని మరింత బలోపేతం చేసే మార్గాలను కూడా విదేశాంగ మంత్రులు సమీక్షించారు. అదే విధంగా మరికొన్ని ఇతర అంశాలపై వీరు తమ అభిప్రాయాలను పంచుకున్నారని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









