క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- April 02, 2026
మస్కట్: ఇజ్రాయెల్ క్నెసెట్ ఆమోదించిన "ఖైదీలకు మరణశిక్ష చట్టం"ను ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని, ముఖ్యంగా ఖైదీలు మరియు నిర్బంధంలో ఉన్నవారిని రక్షించే నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాలస్తీనా ఖైదీల ప్రాణాలపై దాడులను ప్రోత్సహించే లేదా వారి ప్రాథమిక మానవ హక్కులను హరించే ఎలాంటి చర్యలనైనా తాము ఖచ్చితంగా తిరస్కరిస్తామని ఒమన్ సుల్తానేట్ పునరుద్ఘాటించింది.
ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతి, స్థిరత్వం దృష్ట్యా, అంతర్జాతీయ చట్టపరమైన ప్రమాణాలను పాటించాలని, ఖైదీలు మరియు నిర్బంధంలో ఉన్నవారికి రక్షణ కల్పించాలని, ఉద్రిక్తతలు పెరగకుండా నివారించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









