క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- April 02, 2026
మస్కట్: ఇజ్రాయెల్ క్నెసెట్ ఆమోదించిన "ఖైదీలకు మరణశిక్ష చట్టం"ను ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని, ముఖ్యంగా ఖైదీలు మరియు నిర్బంధంలో ఉన్నవారిని రక్షించే నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాలస్తీనా ఖైదీల ప్రాణాలపై దాడులను ప్రోత్సహించే లేదా వారి ప్రాథమిక మానవ హక్కులను హరించే ఎలాంటి చర్యలనైనా తాము ఖచ్చితంగా తిరస్కరిస్తామని ఒమన్ సుల్తానేట్ పునరుద్ఘాటించింది.
ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతి, స్థిరత్వం దృష్ట్యా, అంతర్జాతీయ చట్టపరమైన ప్రమాణాలను పాటించాలని, ఖైదీలు మరియు నిర్బంధంలో ఉన్నవారికి రక్షణ కల్పించాలని, ఉద్రిక్తతలు పెరగకుండా నివారించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







