గురువారం నుంచి కోవిడ్ 19 వ్యాక్సినేషన్
- December 23, 2020
కువైట్ సిటీ:మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బాసిల్ అల్ సబాహ్, రేపటి నుంచి కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవనున్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఫెయియర్ గ్రౌండ్ (మిష్రెఫ్)లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. బ్యాచ్ల వారీగా ప్రతి నెలా వ్యాక్సిన్లు దేశానికి చేరుకుంటాయి. మొదటి షిప్మెంట్లో భాగంగా 150,000 డోసుల వ్యాక్సిన్ వచ్చిందనీ, దీన్ని 75,000 మందికి వినియోగిస్తామని చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, వయసులో పెద్దవారికి, స్పెషల్ నీడ్స్ గలవారికి తొలుత ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ ఇస్తారు. మెడికల్ టీమ్లు వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ కోసం సిద్ధంగా వున్నాయి.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









