ట్రాఫిక్ యాక్సిడెంట్: 12 మందికి గాయాలు
- December 23, 2020
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లో జరిగిన ట్రాఫిక్ యాక్సిడెంట్లో 12 మంది గాయాలపాలయ్యారు. ఓ మోస్తరు నుంచి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని అధికారులు వెల్లడించారు. అల్ వుస్తా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం హైమా ఆసుపత్రిలో 12 మందికి వైద్య చికిత్స అందించారు. వీటిల్లో 3 యెల్లో కేసులు (మీడియాం), 9 గ్రీన్ కేసులు (స్వల్ప గాయాలు) వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







