వలస గల్ఫ్ కార్మికుల పొట్ట కొట్టకండి
- December 23, 2020
మస్కట్:పొట్ట కూటి కోసం ఉపాధి అవకాశాలు వెతుకుంటు ఎడారి బాట పట్టే మన దేశ కార్మికుల కోసం కేంద్రం ప్రభుత్వం ప్రోత్సహించడం పోయి కొత్తగా రూపొందించిన కనీస వేతనాల సవరణ కార్మికులను తీవ్రంగా నిరుత్సాహ పారిచేలా ఉంది అని టీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రపంచమంతా కరోనా వణికిస్తు విదేశలో ఉన్న మన ప్రవాసియులు తీవ్ర ఇబంధులో ఉన్న సమయంలో కేంద్రం ఇలాంటి నిర్ణయలు తీసుకోవడం శోచనియంగా ఉంది అన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సిన తరుణంలో కేంద్రం గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలు నియంత్రించేందుకు ఇటువంటి ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడు కేంద్ర ప్రభుత్వని నిలదీసి తమ నైపుణ్యాలను చిన్నతనం చేసినందుకు తీవ్రంగా ఖండించి ఈ ఉత్తర్వులు ఉపసంహరణ చేసేలా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అని
మహిపల్ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









