వలస గల్ఫ్ కార్మికుల పొట్ట కొట్టకండి
- December 23, 2020
మస్కట్:పొట్ట కూటి కోసం ఉపాధి అవకాశాలు వెతుకుంటు ఎడారి బాట పట్టే మన దేశ కార్మికుల కోసం కేంద్రం ప్రభుత్వం ప్రోత్సహించడం పోయి కొత్తగా రూపొందించిన కనీస వేతనాల సవరణ కార్మికులను తీవ్రంగా నిరుత్సాహ పారిచేలా ఉంది అని టీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రపంచమంతా కరోనా వణికిస్తు విదేశలో ఉన్న మన ప్రవాసియులు తీవ్ర ఇబంధులో ఉన్న సమయంలో కేంద్రం ఇలాంటి నిర్ణయలు తీసుకోవడం శోచనియంగా ఉంది అన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సిన తరుణంలో కేంద్రం గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలు నియంత్రించేందుకు ఇటువంటి ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడు కేంద్ర ప్రభుత్వని నిలదీసి తమ నైపుణ్యాలను చిన్నతనం చేసినందుకు తీవ్రంగా ఖండించి ఈ ఉత్తర్వులు ఉపసంహరణ చేసేలా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అని
మహిపల్ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







