భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కేసులు
- December 24, 2020న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా వైరస్ కేసులు మరలా పెరుగుతున్నాయి.నిన్నటి వరకు తక్కువగా నమోదైన కేసులు ఈరోజు ఒక్కసారిగా మళ్ళీ పెరిగాయి. తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 24,712 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,01,23,778కి చేరింది. ఇందులో 96,93,173 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,83,849 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 312 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 1,46,756 మంది మృతి చెందారు.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో 29,791 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్