వ్యాక్సినేషన్ పై పుకార్లని ఖండించిన ఆరోగ్య శాఖ
- December 24, 2020
బహ్రెయిన్: ఓ పౌరుడు వ్యాక్సినేషన్ కారణంగా చనిపోయాడంటూ వస్తున్న పుకార్లను ఆరోగ్య శాఖ కొట్టి పారేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హెల్త్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఈ తరహా దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అథారిటీస్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పౌరులు అలాగే నివాసితుల హెల్త్ కేర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ, ప్రజల ప్రాణాల్ని అత్యంత విలువైనవిగా భావిస్తామని ఈ మేరకు మినిస్ట్రీ తేల్చి చెప్పింది. సంబంధిత రెగ్యులేటరీ అథారిటీస్ అన్ని విషయాల్నీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే హెల్త్ ప్రొసిడ్యూర్స్ విషయంలో న్ణియాలు తీసుకోవడం జరుగుతుందని, అత్యంత క్షేమకరమైనవాటికే బహ్రెయిన్లో అనుమతి వుంటుందని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు