ఏపీ ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

- December 25, 2020 , by Maagulf
ఏపీ ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

అమరావతి:క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని పేర్కొన్న ఆయన రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com