క్రిస్మస్ వేడుకల్లో బిగ్ బి అమితాబ్ కుటుంబం
- December 25, 2020ముంబై: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కైస్తవులే కాక హిందువులు కూడా ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన భార్య జయా బచ్చన్, కొడుకు, కోడలు, మనవరాలుతో కలిసి క్రిస్మస్ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. వేడుకకి సంబంధించిన ఫొటోలు నవ్వ నందా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, అవి ఫుల్ వైరల్ అవుతున్నాయి.
రిషి కపూర్ మరణించినప్పటి నుండి వేడుకలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్న అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకను మాత్రంగా ఘనంగా జరుపుకుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..