కోవిడ్ వ్యాక్సిన్ కోసం 95,500 రిజిస్ట్రేషన్స్
- December 26, 2020కువైట్ సిటీ:ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ న్యూ స్ట్రెయిన్ గురించి అంతర్జాతీయ హెల్త్ ఆర్గనైషన్స్తో చర్చిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటిదాకా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఏర్పాటు చేసిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా 95,000 మందికి పైగా పౌరులు, నివాసితులు కరోనా వ్యాక్సిన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని మినిస్ట్రీ పేర్కొంది. అతి త్వరలో ఈ సంఖ్య 100,000 దాటబోతోందనీ, అందరికీ వాక్సినేషన్ అందించే కార్యక్రమం చేపట్టామని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్