కోవిడ్ వ్యాక్సిన్ కోసం 95,500 రిజిస్ట్రేషన్స్
- December 26, 2020
కువైట్ సిటీ:ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ న్యూ స్ట్రెయిన్ గురించి అంతర్జాతీయ హెల్త్ ఆర్గనైషన్స్తో చర్చిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటిదాకా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఏర్పాటు చేసిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా 95,000 మందికి పైగా పౌరులు, నివాసితులు కరోనా వ్యాక్సిన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని మినిస్ట్రీ పేర్కొంది. అతి త్వరలో ఈ సంఖ్య 100,000 దాటబోతోందనీ, అందరికీ వాక్సినేషన్ అందించే కార్యక్రమం చేపట్టామని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







