కోవిడ్ వ్యాక్సిన్ కోసం 95,500 రిజిస్ట్రేషన్స్
- December 26, 2020
కువైట్ సిటీ:ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ న్యూ స్ట్రెయిన్ గురించి అంతర్జాతీయ హెల్త్ ఆర్గనైషన్స్తో చర్చిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటిదాకా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఏర్పాటు చేసిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా 95,000 మందికి పైగా పౌరులు, నివాసితులు కరోనా వ్యాక్సిన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని మినిస్ట్రీ పేర్కొంది. అతి త్వరలో ఈ సంఖ్య 100,000 దాటబోతోందనీ, అందరికీ వాక్సినేషన్ అందించే కార్యక్రమం చేపట్టామని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









