న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ డిస్ప్లే రద్దు
- December 26, 2020
మనామా:బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీ (బిటిఇఎ), న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో తుబ్లి బే రీజియన్ వద్ద నిర్వహించే ఫైర్వర్క్స్ డిస్ప్లేని రద్దు చేసినట్లు వెల్లడించింది. కరోనా వైరస్పై పోరులో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్న అథారిటీస్, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువమంది ప్రజలు గుమికూడితే కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా వుంటాయన్న కోణంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అథారిటీస్ పేర్కొన్నాయి. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఫైర్ వర్క్స్ డిస్ప్లేని రద్దు చేశామని బిటిఇఎ వివరించింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు