న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ డిస్ప్లే రద్దు
- December 26, 2020
మనామా:బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీ (బిటిఇఎ), న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో తుబ్లి బే రీజియన్ వద్ద నిర్వహించే ఫైర్వర్క్స్ డిస్ప్లేని రద్దు చేసినట్లు వెల్లడించింది. కరోనా వైరస్పై పోరులో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్న అథారిటీస్, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువమంది ప్రజలు గుమికూడితే కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా వుంటాయన్న కోణంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అథారిటీస్ పేర్కొన్నాయి. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఫైర్ వర్క్స్ డిస్ప్లేని రద్దు చేశామని బిటిఇఎ వివరించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







