న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ డిస్ప్లే రద్దు
- December 26, 2020
మనామా:బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీ (బిటిఇఎ), న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో తుబ్లి బే రీజియన్ వద్ద నిర్వహించే ఫైర్వర్క్స్ డిస్ప్లేని రద్దు చేసినట్లు వెల్లడించింది. కరోనా వైరస్పై పోరులో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్న అథారిటీస్, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువమంది ప్రజలు గుమికూడితే కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా వుంటాయన్న కోణంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అథారిటీస్ పేర్కొన్నాయి. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఫైర్ వర్క్స్ డిస్ప్లేని రద్దు చేశామని బిటిఇఎ వివరించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







