కోవిడ్ 19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభించనున్న ఒమన్
- December 26, 2020
మస్కట్: ఆదివారం నుంచి ఫైజర్ బయో ఎన్టెక్ యాంటీ కరోనా వైరస్ వ్యాక్సిన్ క్యాంపెయిన్ని ప్రారంభించనున్నట్లు అథికారులు తెలిపారు. తొలి దశలో ఫ్రంట్ లైన్ వర్కర్స్, వృద్ధులకు అలాగే పలు వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ 21 రోజుల వ్యవధిలో ఇవ్వడం జరుగుతుంది. తొలి డోస్ తర్వాత 21 రోజుల అనంతరం రెండో డోస్ ఇస్తారు. శరీర ఇమ్యూనిటీని పెంచేందుకు ఈ వ్యాక్సిన్ దోహదపడుతుంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









