కోవిడ్ 19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభించనున్న ఒమన్
- December 26, 2020
మస్కట్: ఆదివారం నుంచి ఫైజర్ బయో ఎన్టెక్ యాంటీ కరోనా వైరస్ వ్యాక్సిన్ క్యాంపెయిన్ని ప్రారంభించనున్నట్లు అథికారులు తెలిపారు. తొలి దశలో ఫ్రంట్ లైన్ వర్కర్స్, వృద్ధులకు అలాగే పలు వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ 21 రోజుల వ్యవధిలో ఇవ్వడం జరుగుతుంది. తొలి డోస్ తర్వాత 21 రోజుల అనంతరం రెండో డోస్ ఇస్తారు. శరీర ఇమ్యూనిటీని పెంచేందుకు ఈ వ్యాక్సిన్ దోహదపడుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







