కువైట్: 2022 నుంచి KD130లతో ప్రవాసీయులకు ఆరోగ్య భీమా
- December 27, 2020కువైట్ సిటీ:కువైట్లోని అల్ ధమన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆస్పత్రి ఇకపై ప్రవాసీయులకు ఆరోగ్య భీమా అందించనుంది. బీమా ఖర్చు ప్రతి ఒక్కరికి KD130లని ఖరారు చేసింది. అల్ ధమన్ ఆస్పత్రిలో 2022 నాటికి పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 600 పడకల ఆస్పత్రితో పాటు మరో ఐదు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో రోగులకు వైద్య సేవలను ప్రారంభించనుంది. ఇదిలాఉంటే..తమ లక్ష్యంలో భాగంగా దజీజ్ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ధమన్ హస్పిటల్స్ చైర్మన్ ప్రారంభించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..