'ద సన్ ఆఫ్ తెలంగాణ' పుస్తకాన్ని ఆవిష్కరించిన టి.హోం మంత్రి మహమూద్ అలీ

- December 27, 2020 , by Maagulf
\'ద సన్ ఆఫ్ తెలంగాణ\' పుస్తకాన్ని ఆవిష్కరించిన టి.హోం మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్:ఆదివారం గన్ ఫౌండ్రి లోని మీడియా ప్లస్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ 'ద సన్ ఆఫ్ తెలంగాణ' పుస్తకాన్ని ఆవిష్కరించారు.

తెలంగాణ ముస్లిం మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా. మసూద్ జాఫ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ వై. సునీల్ రావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు సీ. విఠల్,  ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దు విభాగం రిటైర్డ్ అధిపతి డా. మజీద్ బెదర్, పుస్తక రచయిత మహమ్మద్ రియాజ్ అలీ రజ్వి, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com