ఫోర్జరీ కేసులో నలుగురి అరెస్ట్
- December 28, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, నలుగురు వ్యక్తుల్ని ఫోర్జరీ కోసులో అరెస్ట్ చేశారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక నేరాల నివారణ సంస్థ - జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫోర్జరీలకు పాల్పడటం అలాగే పెద్ద మొత్తంలో డబ్బుని నిందితులు అపహరించినట్లుగా తెలుస్తోంది. బ్యాంకు అందించిన సమాచారం నేపథ్యంలో నిందితుల్ని అరెస్టు చేశారు. బ్యాంకులు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!







