ఫోర్జరీ కేసులో నలుగురి అరెస్ట్

- December 28, 2020 , by Maagulf
ఫోర్జరీ కేసులో నలుగురి అరెస్ట్

మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, నలుగురు వ్యక్తుల్ని ఫోర్జరీ కోసులో అరెస్ట్ చేశారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక నేరాల నివారణ సంస్థ - జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫోర్జరీలకు పాల్పడటం అలాగే పెద్ద మొత్తంలో డబ్బుని నిందితులు అపహరించినట్లుగా తెలుస్తోంది. బ్యాంకు అందించిన సమాచారం నేపథ్యంలో నిందితుల్ని అరెస్టు చేశారు. బ్యాంకులు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com