ఈ ఏడాదిలో ఒమన్ విడిచి వెళ్లిన 2 లక్షల మంది ప్రవాస కార్మికులు
- December 29, 2020మస్కట్:ఒమనైజేషన్, కోవిడ్ సంక్షోభం ఒమన్ లోని ప్రవాస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాదిలో జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు రెండు లక్షల మంది ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లినట్లు జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒమన్ వ్యాప్తంగా దాదాపు 17,12,798 మంది ప్రవాస కార్మికులు ఉన్నారు. అయితే..నవంబర్ నాటికి ఈ సంఖ్య 14,40,672 మందికి తగ్గింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ