ఎయిర్ పోర్ట్ రీ-ఓపెన్: ఆ దేశాలపై కొనసాగనున్న బ్యాన్
- December 29, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం జనరవరి 2 నుంచి ఎయిర్ పోర్టులో తిరిగి అన్ని సేవలు పునరుద్ధరించబడతాయని తెలుస్తోంది. అయితే, 35 దేశాల ప్రయాణీకులపై బ్యాన్ మాత్రం కొనసాగుతుంది. పీసీఆర్ సర్టిఫికెట్ మిగతా దేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరి. కాగా, కువైట్ లోకి మ్యుటేటెడ్ కరోనా వైరస్ ప్రవేశించిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మినిస్టర్ ఆఫ్ హెల్త్ స్పష్టం చేయడం జరిగింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష