ఎయిర్ పోర్ట్ రీ-ఓపెన్: ఆ దేశాలపై కొనసాగనున్న బ్యాన్
- December 29, 2020కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం జనరవరి 2 నుంచి ఎయిర్ పోర్టులో తిరిగి అన్ని సేవలు పునరుద్ధరించబడతాయని తెలుస్తోంది. అయితే, 35 దేశాల ప్రయాణీకులపై బ్యాన్ మాత్రం కొనసాగుతుంది. పీసీఆర్ సర్టిఫికెట్ మిగతా దేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరి. కాగా, కువైట్ లోకి మ్యుటేటెడ్ కరోనా వైరస్ ప్రవేశించిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మినిస్టర్ ఆఫ్ హెల్త్ స్పష్టం చేయడం జరిగింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..