స్కూల్ అటెండెన్స్ని పెంచిన ఖతార్
- December 29, 2020
ఖతార్లో స్కూల్ అటెండెన్స్ 50 శాతానికి చేరుకోనుంది. రెండో సెమిస్టర్ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సామర్థ్యంలో 50 శాతానికి అటెండెన్స్ పెరిగేలా నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళు, కిండర్గార్టెన్స్ కూడా 50 శాతం సామర్థ్యాన్ని అందుకోనున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష