స్కూల్ అటెండెన్స్ని పెంచిన ఖతార్
- December 29, 2020
ఖతార్లో స్కూల్ అటెండెన్స్ 50 శాతానికి చేరుకోనుంది. రెండో సెమిస్టర్ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సామర్థ్యంలో 50 శాతానికి అటెండెన్స్ పెరిగేలా నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళు, కిండర్గార్టెన్స్ కూడా 50 శాతం సామర్థ్యాన్ని అందుకోనున్నాయి.
తాజా వార్తలు
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!







