స్కూల్ అటెండెన్స్ని పెంచిన ఖతార్
- December 29, 2020
ఖతార్లో స్కూల్ అటెండెన్స్ 50 శాతానికి చేరుకోనుంది. రెండో సెమిస్టర్ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సామర్థ్యంలో 50 శాతానికి అటెండెన్స్ పెరిగేలా నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళు, కిండర్గార్టెన్స్ కూడా 50 శాతం సామర్థ్యాన్ని అందుకోనున్నాయి.
తాజా వార్తలు
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!
- నిరుద్యోగ యువతకు అలర్ట్..
- విజయవాడలో ఉగ్రవాదుల కలకలం..
- చేనేత రంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: ఆర్.పి.సిసోడియా









