రెండు రోజుల్లో 1,717 మందికి కరోనా వ్యాక్సిన్
- December 29, 2020
మస్కట్: హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 1,717 మందికి రెండు రోజుల్లో ఫైజర్ బయో ఎన్టెక్ వ్యాక్సిన్ని ఇవ్వడం జరిగింది. టార్గెటెడ్ సిగ్మెంట్లఓ 11 శాతం మందికి వ్యాక్సిన్ చేసినట్లయ్యింది. నార్త్ అల్ బతినాలో ఎక్కువ వ్యాక్సినేషన్స్ రిజిస్టర్ అయ్యాయి. ఆ తర్వాతి స్థానం మస్కట్ది. మూడో స్థానంలో అల్ బురైమి నిలిచింది. నార్త్ అల్ బతినాలో 19.2 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. మస్కట్లో ఇది 5.2 శాతంగా వుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- నిరుద్యోగ యువతకు అలర్ట్..
- విజయవాడలో ఉగ్రవాదుల కలకలం..
- చేనేత రంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: ఆర్.పి.సిసోడియా
- ట్రంప్ వాదనల మధ్య కొనసాగుతున్న ఇరాన్ దాడులు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!









