రెండు రోజుల్లో 1,717 మందికి కరోనా వ్యాక్సిన్
- December 29, 2020
మస్కట్: హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 1,717 మందికి రెండు రోజుల్లో ఫైజర్ బయో ఎన్టెక్ వ్యాక్సిన్ని ఇవ్వడం జరిగింది. టార్గెటెడ్ సిగ్మెంట్లఓ 11 శాతం మందికి వ్యాక్సిన్ చేసినట్లయ్యింది. నార్త్ అల్ బతినాలో ఎక్కువ వ్యాక్సినేషన్స్ రిజిస్టర్ అయ్యాయి. ఆ తర్వాతి స్థానం మస్కట్ది. మూడో స్థానంలో అల్ బురైమి నిలిచింది. నార్త్ అల్ బతినాలో 19.2 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. మస్కట్లో ఇది 5.2 శాతంగా వుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







