రెండు రోజుల్లో 1,717 మందికి కరోనా వ్యాక్సిన్
- December 29, 2020
మస్కట్: హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 1,717 మందికి రెండు రోజుల్లో ఫైజర్ బయో ఎన్టెక్ వ్యాక్సిన్ని ఇవ్వడం జరిగింది. టార్గెటెడ్ సిగ్మెంట్లఓ 11 శాతం మందికి వ్యాక్సిన్ చేసినట్లయ్యింది. నార్త్ అల్ బతినాలో ఎక్కువ వ్యాక్సినేషన్స్ రిజిస్టర్ అయ్యాయి. ఆ తర్వాతి స్థానం మస్కట్ది. మూడో స్థానంలో అల్ బురైమి నిలిచింది. నార్త్ అల్ బతినాలో 19.2 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. మస్కట్లో ఇది 5.2 శాతంగా వుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష