ఖతార్లో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు
- December 29, 2020
డిసెంబర్ 29న ఖతార్లో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఓ వ్యక్తి (వయసు 43 సంవత్సరాలు) కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 132 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఖతార్లో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 141,147కి చేరుకుంది. ఇదిలా వుంటే, ఇప్పటివరకు ఖతార్లో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 245. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 1,231,890గా వుంది. గడచిన 24 గంటల్లో 4402 మందికి గడచిన ఇరవై నాలుగ్గంటల్లో కరోనా టెస్టులు చేశారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







