ఖతార్లో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు
- December 29, 2020
డిసెంబర్ 29న ఖతార్లో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఓ వ్యక్తి (వయసు 43 సంవత్సరాలు) కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 132 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఖతార్లో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 141,147కి చేరుకుంది. ఇదిలా వుంటే, ఇప్పటివరకు ఖతార్లో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 245. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 1,231,890గా వుంది. గడచిన 24 గంటల్లో 4402 మందికి గడచిన ఇరవై నాలుగ్గంటల్లో కరోనా టెస్టులు చేశారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









