ఖతార్లో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు
- December 29, 2020
డిసెంబర్ 29న ఖతార్లో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఓ వ్యక్తి (వయసు 43 సంవత్సరాలు) కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 132 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఖతార్లో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 141,147కి చేరుకుంది. ఇదిలా వుంటే, ఇప్పటివరకు ఖతార్లో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 245. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 1,231,890గా వుంది. గడచిన 24 గంటల్లో 4402 మందికి గడచిన ఇరవై నాలుగ్గంటల్లో కరోనా టెస్టులు చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష