యూఏఈలోనూ కోవిడ్-19 స్ట్రెయిన్ వైరస్..పరిమిత సంఖ్యలోనే పాజిటివ్ కేసులు
- December 30, 2020యూఏఈ:బ్రిటన్ ను బెంబేలెత్తిస్తున్న కోవిడ్ స్ట్రెయిన్ వైరస్ యూఏఈకి కూడా పాకింది. కోవిడ్-19 నుంచి రూపాంతరం చెందిన ఈ వెరియంట్ వైరస్ ను కింగ్డమ్ పరిధిలోనూ గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ వచ్చిందని..అయితే, పరిమిత సంఖ్యలోనే పాజిటివ్ కేసులు ఉన్నాయని వివరించింది. ఏదేమైనా స్ట్రెయిన్ వైరస్ మునుపటి వైరస్ కంటే కాస్త మొండి రకమనే వాదనలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవససరం ఉందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్