యూఏఈలోనూ కోవిడ్-19 స్ట్రెయిన్ వైరస్..పరిమిత సంఖ్యలోనే పాజిటివ్ కేసులు
- December 30, 2020
యూఏఈ:బ్రిటన్ ను బెంబేలెత్తిస్తున్న కోవిడ్ స్ట్రెయిన్ వైరస్ యూఏఈకి కూడా పాకింది. కోవిడ్-19 నుంచి రూపాంతరం చెందిన ఈ వెరియంట్ వైరస్ ను కింగ్డమ్ పరిధిలోనూ గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ వచ్చిందని..అయితే, పరిమిత సంఖ్యలోనే పాజిటివ్ కేసులు ఉన్నాయని వివరించింది. ఏదేమైనా స్ట్రెయిన్ వైరస్ మునుపటి వైరస్ కంటే కాస్త మొండి రకమనే వాదనలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవససరం ఉందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







