యూఏఈలోనూ కోవిడ్-19 స్ట్రెయిన్ వైరస్..పరిమిత సంఖ్యలోనే పాజిటివ్ కేసులు
- December 30, 2020యూఏఈ:బ్రిటన్ ను బెంబేలెత్తిస్తున్న కోవిడ్ స్ట్రెయిన్ వైరస్ యూఏఈకి కూడా పాకింది. కోవిడ్-19 నుంచి రూపాంతరం చెందిన ఈ వెరియంట్ వైరస్ ను కింగ్డమ్ పరిధిలోనూ గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ వచ్చిందని..అయితే, పరిమిత సంఖ్యలోనే పాజిటివ్ కేసులు ఉన్నాయని వివరించింది. ఏదేమైనా స్ట్రెయిన్ వైరస్ మునుపటి వైరస్ కంటే కాస్త మొండి రకమనే వాదనలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవససరం ఉందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు