ఆర్థిక నేరం: నలుగురి అరెస్ట్
- December 30, 2020
ఒమాన్: రాయల్ ఒమన్ పోలీస్, నలుగురు వ్యక్తుల్ని ఫోర్జరీ మరియు పెద్ద మొత్తంలో డబ్బుని అపహరించిన కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. బ్యాంకు ఫిర్యాదుతో నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ తరహా నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఒమన్ పోలీస్ సూచించారు. గత వారం ఒమన్ అరబ్ బ్యాంక్ ఎంఎస్ఎం ఫైలింగ్ సంబంధిత క్రిమినల్ ఫిర్యాదు చేయడం జరిగింది. 6 మిలియన్ ఒమన్ రియాల్స్ మేర ఫోర్జరీ, నిధుల అపహరణ కేసు నమోదు చేసినట్లు ఒమన్ అరబ్ బ్యాంక్ వెల్లడించింది. సంబంధిత అథారిటీస్ విచారణ చేపడుతున్నట్లు బ్యాంకు పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







