ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ పొడిగింపు
- December 30, 2020
అజ్మన్ పోలీస్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం రాయితీ (డిస్కౌంట్)ని పొడిగిస్తున్నటు్ల పరకటించింది. 49వ యూేీ నేషనల్ డే నేపథ్యంలో ప్రారంభమయిన ఈ రాయితీ, జనవరి 15 వరకు పొడిగించారు. నవంబర్ 23వ తేదీకి ముందు నమోదైన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబందించి ఈ రాయితీ వర్తిస్తుందదని అజ్మన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయైమి చెప్పారు. తీవ్రమైన ట్రాఫిక్ నేరాలకు ఈ డిస్కౌంట్ వర్తించదు. ప్రమాదకర డ్రైవింగ్, అనుమతి లేకుండా వాహనాలకు మార్పులు, కోవిడ్ 19 ప్రికాషనరీ ఉల్లంఘనలు వంటివి తీవ్ర నేరాలుగా పరిగణిస్తున్నారు. అజ్మన్ పోలీస్ సర్వీస్ సెంటర్లు, సహల్ స్మార్ట్ కియోస్కులు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యాప్, పోలీస్ యాప్ ద్వారా జరీమానాలు చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









