ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ పొడిగింపు
- December 30, 2020
అజ్మన్ పోలీస్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం రాయితీ (డిస్కౌంట్)ని పొడిగిస్తున్నటు్ల పరకటించింది. 49వ యూేీ నేషనల్ డే నేపథ్యంలో ప్రారంభమయిన ఈ రాయితీ, జనవరి 15 వరకు పొడిగించారు. నవంబర్ 23వ తేదీకి ముందు నమోదైన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబందించి ఈ రాయితీ వర్తిస్తుందదని అజ్మన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయైమి చెప్పారు. తీవ్రమైన ట్రాఫిక్ నేరాలకు ఈ డిస్కౌంట్ వర్తించదు. ప్రమాదకర డ్రైవింగ్, అనుమతి లేకుండా వాహనాలకు మార్పులు, కోవిడ్ 19 ప్రికాషనరీ ఉల్లంఘనలు వంటివి తీవ్ర నేరాలుగా పరిగణిస్తున్నారు. అజ్మన్ పోలీస్ సర్వీస్ సెంటర్లు, సహల్ స్మార్ట్ కియోస్కులు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యాప్, పోలీస్ యాప్ ద్వారా జరీమానాలు చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







