ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ పొడిగింపు
- December 30, 2020
అజ్మన్ పోలీస్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం రాయితీ (డిస్కౌంట్)ని పొడిగిస్తున్నటు్ల పరకటించింది. 49వ యూేీ నేషనల్ డే నేపథ్యంలో ప్రారంభమయిన ఈ రాయితీ, జనవరి 15 వరకు పొడిగించారు. నవంబర్ 23వ తేదీకి ముందు నమోదైన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబందించి ఈ రాయితీ వర్తిస్తుందదని అజ్మన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయైమి చెప్పారు. తీవ్రమైన ట్రాఫిక్ నేరాలకు ఈ డిస్కౌంట్ వర్తించదు. ప్రమాదకర డ్రైవింగ్, అనుమతి లేకుండా వాహనాలకు మార్పులు, కోవిడ్ 19 ప్రికాషనరీ ఉల్లంఘనలు వంటివి తీవ్ర నేరాలుగా పరిగణిస్తున్నారు. అజ్మన్ పోలీస్ సర్వీస్ సెంటర్లు, సహల్ స్మార్ట్ కియోస్కులు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యాప్, పోలీస్ యాప్ ద్వారా జరీమానాలు చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







