లోన్ పేమెంట్లపై ఊరట: మరో ఆరు నెలలపాటు పౌరులకు వెసులుబాటు
- December 30, 2020
బహ్రెయిన్: కరోనా వైరస్ నేపథ్యంలో లోన్ చెల్లింపులకు సంబంధించి పౌరులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రహెయిన్ ఊరటనిచ్చింది. మరో ఆరు నెలలపాటు ఈ ఉపశమనాన్ని పొడిగిస్తున్నట్లు బహ్రెయిన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో సమావేశం అనంతరం సిబిబి ఓ సర్కులర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. నేషనల్ ఎకానమీకి ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ వెసులుబాటు క్రెడిట్ కార్డు డ్యూలకు వర్తించదు. అలాగే, బ్యాంకులు వినియోగదారులతో చేసుకున్న టెర్మ్స్ అండ్ కండిషన్లకు లోబడి ఈ వెసులుబాట్లు కల్పిస్తారు. వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీలు, వడ్డీ వంటి వాటిపై అవగాహన కల్పించాలని కూడా సిబిబి, బ్యాంకులకు సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









