లోన్ పేమెంట్లపై ఊరట: మరో ఆరు నెలలపాటు పౌరులకు వెసులుబాటు
- December 30, 2020
బహ్రెయిన్: కరోనా వైరస్ నేపథ్యంలో లోన్ చెల్లింపులకు సంబంధించి పౌరులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రహెయిన్ ఊరటనిచ్చింది. మరో ఆరు నెలలపాటు ఈ ఉపశమనాన్ని పొడిగిస్తున్నట్లు బహ్రెయిన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో సమావేశం అనంతరం సిబిబి ఓ సర్కులర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. నేషనల్ ఎకానమీకి ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ వెసులుబాటు క్రెడిట్ కార్డు డ్యూలకు వర్తించదు. అలాగే, బ్యాంకులు వినియోగదారులతో చేసుకున్న టెర్మ్స్ అండ్ కండిషన్లకు లోబడి ఈ వెసులుబాట్లు కల్పిస్తారు. వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీలు, వడ్డీ వంటి వాటిపై అవగాహన కల్పించాలని కూడా సిబిబి, బ్యాంకులకు సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







