లోన్ పేమెంట్లపై ఊరట: మరో ఆరు నెలలపాటు పౌరులకు వెసులుబాటు
- December 30, 2020
బహ్రెయిన్: కరోనా వైరస్ నేపథ్యంలో లోన్ చెల్లింపులకు సంబంధించి పౌరులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రహెయిన్ ఊరటనిచ్చింది. మరో ఆరు నెలలపాటు ఈ ఉపశమనాన్ని పొడిగిస్తున్నట్లు బహ్రెయిన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో సమావేశం అనంతరం సిబిబి ఓ సర్కులర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. నేషనల్ ఎకానమీకి ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ వెసులుబాటు క్రెడిట్ కార్డు డ్యూలకు వర్తించదు. అలాగే, బ్యాంకులు వినియోగదారులతో చేసుకున్న టెర్మ్స్ అండ్ కండిషన్లకు లోబడి ఈ వెసులుబాట్లు కల్పిస్తారు. వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీలు, వడ్డీ వంటి వాటిపై అవగాహన కల్పించాలని కూడా సిబిబి, బ్యాంకులకు సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







