పలు వైద్య కేంద్రాలను పరిశీలించిన ఆరోగ్య మంత్రి
- February 22, 2016పలు వైద్య కేంద్రాలను ఆరోగ్య మంత్రి ఆదివారం పరిశీలించారు.8000 మంది ప్రజలకు వైద్య సేవలందిస్తున్న బుధియ తీర ఆరోగ్య కేంద్రాన్ని ఆరోగ్య మంత్రి ఫఎక బింట్ సైద అల్ సలెహ్ పరిశీలనా నిమిత్తం సందర్శించారు. మంత్రితో పాటు స్థానిక పార్లమెంటరీ సభ్యులు హమద్ అల్ దాసరి పాల్గొన్నారు.అలాగే బుధియ లోనే 29 వేల మందికి ప్రజలకు వైద్య సేవలందిస్తున్న మరొక ఆరోగ్య కేంద్రాన్ని వీరు సందర్శించారు. వీరితోపాటు ఆరోగ్య కేంద్రాల డైరక్టర్ సీమా జైనల్ ఆరోగ్యమంత్రితో కలిసి బార్బర్లోని 46 వేలమంది ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న షేఖ్ జబెర్ అల్ సబహ్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వసతి గృహాలను పరిశీలించారు. అలాగే వివిధ వార్డులలోని పరిశీలించి ఆరోగ్య సేవలను గూర్చి వాకబు చేశారు. ఈ సందర్భంగా రోగుల నుంచి వినతి పత్రాలను పరిశీలించారు. ఆసుపత్రిలో త్వరలో ఎక్స్ రే విభాగాలను ప్రారంబించనున్నట్లు మంత్రి తెలిపారు
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









