పలు వైద్య కేంద్రాలను పరిశీలించిన ఆరోగ్య మంత్రి
- February 22, 2016పలు వైద్య కేంద్రాలను ఆరోగ్య మంత్రి ఆదివారం పరిశీలించారు.8000 మంది ప్రజలకు వైద్య సేవలందిస్తున్న బుధియ తీర ఆరోగ్య కేంద్రాన్ని ఆరోగ్య మంత్రి ఫఎక బింట్ సైద అల్ సలెహ్ పరిశీలనా నిమిత్తం సందర్శించారు. మంత్రితో పాటు స్థానిక పార్లమెంటరీ సభ్యులు హమద్ అల్ దాసరి పాల్గొన్నారు.అలాగే బుధియ లోనే 29 వేల మందికి ప్రజలకు వైద్య సేవలందిస్తున్న మరొక ఆరోగ్య కేంద్రాన్ని వీరు సందర్శించారు. వీరితోపాటు ఆరోగ్య కేంద్రాల డైరక్టర్ సీమా జైనల్ ఆరోగ్యమంత్రితో కలిసి బార్బర్లోని 46 వేలమంది ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న షేఖ్ జబెర్ అల్ సబహ్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వసతి గృహాలను పరిశీలించారు. అలాగే వివిధ వార్డులలోని పరిశీలించి ఆరోగ్య సేవలను గూర్చి వాకబు చేశారు. ఈ సందర్భంగా రోగుల నుంచి వినతి పత్రాలను పరిశీలించారు. ఆసుపత్రిలో త్వరలో ఎక్స్ రే విభాగాలను ప్రారంబించనున్నట్లు మంత్రి తెలిపారు
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







