ప్రజలకు 'న్యూ ఇయర్' సందేశాన్ని అందించిన దుబాయ్ రాజు

- December 31, 2020 , by Maagulf
ప్రజలకు \'న్యూ ఇయర్\' సందేశాన్ని అందించిన దుబాయ్ రాజు

దుబాయ్: రాజకీయాలకంటే, ఆర్ధిక బలం కంటే ఆరోగ్యం ఎంత విలువైనదో మనకు 2020 నేర్పింది. ఎటువంటి మహమ్మరినైనా పోరాడే బలం ఐక్యతతో ఉందని తెలిపింది. యువతపై నమ్మకం మనల్ని గలాక్సీ ని చేధించే సామర్ధ్యాన్ని అందిస్తుంది. సంఘీభావం, సహనం మరియు ఉదారత వంటి విలువలు ఉన్నందున, క్లిష్టమైన ఒడిదుడుకులను ఎదుర్కొని శక్తివంతంగా తయారైన దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటూ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలకు సందేశాన్ని ఇచ్చిన దుబాయ్ రాజు మొహమ్మద్ బిన్ రషీద్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com