ప్రజలకు 'న్యూ ఇయర్' సందేశాన్ని అందించిన దుబాయ్ రాజు
- December 31, 2020దుబాయ్: రాజకీయాలకంటే, ఆర్ధిక బలం కంటే ఆరోగ్యం ఎంత విలువైనదో మనకు 2020 నేర్పింది. ఎటువంటి మహమ్మరినైనా పోరాడే బలం ఐక్యతతో ఉందని తెలిపింది. యువతపై నమ్మకం మనల్ని గలాక్సీ ని చేధించే సామర్ధ్యాన్ని అందిస్తుంది. సంఘీభావం, సహనం మరియు ఉదారత వంటి విలువలు ఉన్నందున, క్లిష్టమైన ఒడిదుడుకులను ఎదుర్కొని శక్తివంతంగా తయారైన దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటూ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలకు సందేశాన్ని ఇచ్చిన దుబాయ్ రాజు మొహమ్మద్ బిన్ రషీద్.
عام ٢٠٢٠ .. عام تحديات .. وإنجازات .. عام ظهرت فيه القيم الحقيقية لدولتنا .. عام أثبتنا فيه أننا الأقوى بتوحدنا .. بتسامحنا .. بعطائنا .. عام جمع أُسرنا .. جمع قلوبنا .. جمع كل فرق عملنا في مواجهة التحدي الكبير .. وأخذت فيه الإمارات علامة النجاح الكاملة. pic.twitter.com/7vpm5SVIvH
— HH Sheikh Mohammed (@HHShkMohd) December 31, 2020
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!