కార్లలో దొంగతనాలు: ఇద్దరి అరెస్ట్
- December 31, 2020సౌదీ: రియాద్ పోలీసులు ఇద్దరు సౌదీ వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు, కార్ల అద్దాల్ని పగలగొట్టి, అందులో వున్న విలువైన వస్తువుల్ని దోచుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు సుమారు 200,000 సౌదీ రియాల్స్ విలువైన నగదు, వస్తువుల్ని దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. కారు నుంచి దిగి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువుల్ని కారులో వుంచరాదని పోలీసులు, వాహనదారులకు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం