అబుధాబి: కొత్త ఏడాదిలో అమల్లోకి వచ్చిన టోల్ ఛార్జ్
- January 02, 2021
అబుధాబికి వచ్చే నాలుగు వంతెనలపై నుంచి ప్రయాణించే వాహనదారులకు టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. కొత్త ఏడాది నుంచి రద్దీ సమయం 7 నుంచి 9 గంటల వరకు టోల్ విధిస్తామని ప్రభుత్వం ముందుగానే చెప్పిన విషయం తెలిసిందే. ఈ నాలుగు టోల్ గేట్లలో Dh4 టోల్ ఛార్జ్ చేస్తున్నారు. డర్బ్ టోల్ సిస్టమ్ అకౌంట్ లో రిజిస్టర్ అయిన వాహనదారులు అందరికీ పీక్ అవర్స్ లో Dh4 అటోమెటిగ్గా కట్ అవుతాయి. అబుధాబికి వచ్చే దుబాయ్-సేక్ జయద్ బ్రిడ్జి, షేక్ ఖలీఫా బిన్ జయద్ బ్రిడ్జి, అల్ మక్తా బ్రిడ్జి, ముసఫ్పా బ్రిడ్జి మీదుగా ప్రయాణించే వాహనదారులు అంతా టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







