బహ్రెయిన్ ఆంక్షల కొనసాగింపు..మరో 2 నెలల పాటు ప్రవాసీయుల మినహాయింపు వర్తింపు
- January 02, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19 వైరస్ కట్టడి కోసం మరి కొన్నాళ్ల పాటు ఆంక్షలను కొనసాగించనున్నట్లు బహ్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. గతంలో తరహాలోనే అన్ని రకాల నియంత్రణ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రజలు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. భౌతిక దూరం, ఫేస్ మాస్కులు ధరించటంతో పాటు అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది. అదే సమయంలో ప్రవాసీయులకు ఆరోగ్య కేంద్రాల్లో విధించే ఏడు బహ్రెయిన్ దినార్ల రాయితీని కూడా మరో రెండు నెలల పాటు కొనసాగించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









