బహ్రెయిన్ ఆంక్షల కొనసాగింపు..మరో 2 నెలల పాటు ప్రవాసీయుల మినహాయింపు వర్తింపు
- January 02, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19 వైరస్ కట్టడి కోసం మరి కొన్నాళ్ల పాటు ఆంక్షలను కొనసాగించనున్నట్లు బహ్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. గతంలో తరహాలోనే అన్ని రకాల నియంత్రణ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రజలు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. భౌతిక దూరం, ఫేస్ మాస్కులు ధరించటంతో పాటు అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది. అదే సమయంలో ప్రవాసీయులకు ఆరోగ్య కేంద్రాల్లో విధించే ఏడు బహ్రెయిన్ దినార్ల రాయితీని కూడా మరో రెండు నెలల పాటు కొనసాగించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







