బహ్రెయిన్ ఆంక్షల కొనసాగింపు..మరో 2 నెలల పాటు ప్రవాసీయుల మినహాయింపు వర్తింపు
- January 02, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19 వైరస్ కట్టడి కోసం మరి కొన్నాళ్ల పాటు ఆంక్షలను కొనసాగించనున్నట్లు బహ్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. గతంలో తరహాలోనే అన్ని రకాల నియంత్రణ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రజలు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. భౌతిక దూరం, ఫేస్ మాస్కులు ధరించటంతో పాటు అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది. అదే సమయంలో ప్రవాసీయులకు ఆరోగ్య కేంద్రాల్లో విధించే ఏడు బహ్రెయిన్ దినార్ల రాయితీని కూడా మరో రెండు నెలల పాటు కొనసాగించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!









