అబుధాబి: కొత్త ఏడాదిలో అమల్లోకి వచ్చిన టోల్ ఛార్జ్
- January 02, 2021
అబుధాబికి వచ్చే నాలుగు వంతెనలపై నుంచి ప్రయాణించే వాహనదారులకు టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. కొత్త ఏడాది నుంచి రద్దీ సమయం 7 నుంచి 9 గంటల వరకు టోల్ విధిస్తామని ప్రభుత్వం ముందుగానే చెప్పిన విషయం తెలిసిందే. ఈ నాలుగు టోల్ గేట్లలో Dh4 టోల్ ఛార్జ్ చేస్తున్నారు. డర్బ్ టోల్ సిస్టమ్ అకౌంట్ లో రిజిస్టర్ అయిన వాహనదారులు అందరికీ పీక్ అవర్స్ లో Dh4 అటోమెటిగ్గా కట్ అవుతాయి. అబుధాబికి వచ్చే దుబాయ్-సేక్ జయద్ బ్రిడ్జి, షేక్ ఖలీఫా బిన్ జయద్ బ్రిడ్జి, అల్ మక్తా బ్రిడ్జి, ముసఫ్పా బ్రిడ్జి మీదుగా ప్రయాణించే వాహనదారులు అంతా టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!









