ఈ నెలాఖరు వరకు భారత్-ఒమన్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం పొడిగింపు
- January 05, 2021
మస్కట్:భారత్-ఒమాన్ మధ్య కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ ఒప్పందం ఈ నెలాఖరు వరకు పొడిగించారు.ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ 19 నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులపై నిషేధం డిసెంబర్ 31తో ముగిసింది. అయితే స్ట్రెయిన్ నేపథ్యంలో ఈ ఆంక్షలను జనవరి 31వరకు పొడిగిస్తున్నట్లు భారత పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. అయితే..అంతర్జాతీయ కార్గో విమానాలకు ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది. అదేవిధంగా వందే భారత్ మిషన్ ఫ్లైట్స్, ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్న దేశాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









