ఈ నెలాఖరు వరకు భారత్-ఒమన్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం పొడిగింపు
- January 05, 2021_1609822343.jpg)
మస్కట్:భారత్-ఒమాన్ మధ్య కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ ఒప్పందం ఈ నెలాఖరు వరకు పొడిగించారు.ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ 19 నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులపై నిషేధం డిసెంబర్ 31తో ముగిసింది. అయితే స్ట్రెయిన్ నేపథ్యంలో ఈ ఆంక్షలను జనవరి 31వరకు పొడిగిస్తున్నట్లు భారత పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. అయితే..అంతర్జాతీయ కార్గో విమానాలకు ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది. అదేవిధంగా వందే భారత్ మిషన్ ఫ్లైట్స్, ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్న దేశాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష