ఈ నెలాఖరు వరకు భారత్-ఒమన్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం పొడిగింపు
- January 05, 2021
మస్కట్:భారత్-ఒమాన్ మధ్య కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ ఒప్పందం ఈ నెలాఖరు వరకు పొడిగించారు.ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ 19 నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులపై నిషేధం డిసెంబర్ 31తో ముగిసింది. అయితే స్ట్రెయిన్ నేపథ్యంలో ఈ ఆంక్షలను జనవరి 31వరకు పొడిగిస్తున్నట్లు భారత పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. అయితే..అంతర్జాతీయ కార్గో విమానాలకు ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది. అదేవిధంగా వందే భారత్ మిషన్ ఫ్లైట్స్, ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్న దేశాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







