భారత్ లో పెరిగిన కరోనా కేసులు
- January 06, 2021
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగిపోయాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,088 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 264 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 21,314 మంది కరోనా బారిన పడినవారు పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,03,74,932 కు చేరుకోగా... ఇప్పటి వరకు 99,97,272 మంది కోలుకున్నారు.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,27,546 యాక్టివ్ కేసులు ఉండగా... ఇప్పటి వరకు మృతిచెందనవారి సంఖ్య 1,50,114 కు పెరిగింది.. మరోవైపు.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,31,408 కోవిడ్ శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ICMR ప్రకటించింది.. దీంతో.. మొత్తం కరోనా టెస్ట్ల సంఖ్య 17,74,63,405కు పెరిగింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష