‘శూర్పణఖ’ లో పురావస్తు శాస్త్రవేత్తగా రెజీనా
- January 06, 2021
హైదరాబాద్:హీరోయిన్ రెజీనా, అడవి శేష్ నటించిన ‘ఎవరు’ సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే.. తాజాగా ‘శూర్పణఖ’గా మరి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రెజీనా. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తోంది రెజీనా. ఈ సినిమాకు తెలుగులో ‘నేనేనా’ అనే టైటిల్ పరిశీలిస్తుండగా.. తమిళంలో ‘శూర్పణగై’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పరిశోధన ఆసక్తికరమైన సంఘటనలకు దారి తీస్తుందట. ఆ తర్వాత నుంచి ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే మలుపులతో సినిమా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







