కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ గా రిపబ్లిక్ వేడుకలు
- January 06, 2021
కువైట్: కోవిడ్ 19 నేపథ్యంలో ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకలను వర్చువల్ గా నిర్వహించనున్నట్లు కువైట్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మహమ్మారి రోజులు కనుక 72వ గణతంత్ర వేడుకలను కోవిడ్ 19 ప్రొటోకాల్ ను అనుసరించి నిర్వహించబోతున్నట్లు వివరించింది. అంతేకాదు..రాయబార కార్యాలయం ప్రాంగణంలోని ఎవరూ గుమికూడవద్దని కూడా స్పష్టం చేసింది. కువైట్ లోని భారతీయులు అందరూ వర్చువల్ ద్వారా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనాలని కార్యాలయ అధికారులు కోరారు. ఈ నెల 26న జరగబోయే 72వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనే వాళ్లంతా ఉదయం 9 గంటల తర్వాత ఆన్ లైన్ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేయవచ్చని...ఆన్ లైన్ లింక్ కోసం రాయబార కార్యాలయ వెబ్ సైట్, అధికార సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తామని వివరించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







