9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ

- January 08, 2021 , by Maagulf
9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ

అమరావతి:ఏ.పీలో ఆలయాల రగడకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  తెలుగుదేశం పార్టీ హాయంలో కూల్చివేసిన ఆలయాలను తిరిగి పునర్నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం నడుంబిగించింది.  ఈరోజు ఉదయం సీఎం వైఎస్ జగన్ విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి భూమిపూజ చేశారు.2016 వ సంవత్సరంలో పుష్కరాల సమయంలో తొలగించిన 9 ఆలయాలను పునర్నిర్మించేందుకు ఈరోజు భూమిపూజ చేశారు.రూ.77 కోట్ల రూపాయలతో 9 ఆలయాలను పునర్నిర్మించబోతున్నారు.దక్షిణముఖ ఆంజనేయస్వామి, రాహుకేతువు, సీతమ్మవారి పాదాలు, గోశాల కృష్ణుడి ఆలయం తదితర ఆలయాలను పునర్నిర్మించబోతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com