9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
- January 08, 2021
అమరావతి:ఏ.పీలో ఆలయాల రగడకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. తెలుగుదేశం పార్టీ హాయంలో కూల్చివేసిన ఆలయాలను తిరిగి పునర్నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం నడుంబిగించింది. ఈరోజు ఉదయం సీఎం వైఎస్ జగన్ విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి భూమిపూజ చేశారు.2016 వ సంవత్సరంలో పుష్కరాల సమయంలో తొలగించిన 9 ఆలయాలను పునర్నిర్మించేందుకు ఈరోజు భూమిపూజ చేశారు.రూ.77 కోట్ల రూపాయలతో 9 ఆలయాలను పునర్నిర్మించబోతున్నారు.దక్షిణముఖ ఆంజనేయస్వామి, రాహుకేతువు, సీతమ్మవారి పాదాలు, గోశాల కృష్ణుడి ఆలయం తదితర ఆలయాలను పునర్నిర్మించబోతున్నారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







