9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
- January 08, 2021అమరావతి:ఏ.పీలో ఆలయాల రగడకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. తెలుగుదేశం పార్టీ హాయంలో కూల్చివేసిన ఆలయాలను తిరిగి పునర్నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం నడుంబిగించింది. ఈరోజు ఉదయం సీఎం వైఎస్ జగన్ విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి భూమిపూజ చేశారు.2016 వ సంవత్సరంలో పుష్కరాల సమయంలో తొలగించిన 9 ఆలయాలను పునర్నిర్మించేందుకు ఈరోజు భూమిపూజ చేశారు.రూ.77 కోట్ల రూపాయలతో 9 ఆలయాలను పునర్నిర్మించబోతున్నారు.దక్షిణముఖ ఆంజనేయస్వామి, రాహుకేతువు, సీతమ్మవారి పాదాలు, గోశాల కృష్ణుడి ఆలయం తదితర ఆలయాలను పునర్నిర్మించబోతున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు