9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
- January 08, 2021అమరావతి:ఏ.పీలో ఆలయాల రగడకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. తెలుగుదేశం పార్టీ హాయంలో కూల్చివేసిన ఆలయాలను తిరిగి పునర్నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం నడుంబిగించింది. ఈరోజు ఉదయం సీఎం వైఎస్ జగన్ విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి భూమిపూజ చేశారు.2016 వ సంవత్సరంలో పుష్కరాల సమయంలో తొలగించిన 9 ఆలయాలను పునర్నిర్మించేందుకు ఈరోజు భూమిపూజ చేశారు.రూ.77 కోట్ల రూపాయలతో 9 ఆలయాలను పునర్నిర్మించబోతున్నారు.దక్షిణముఖ ఆంజనేయస్వామి, రాహుకేతువు, సీతమ్మవారి పాదాలు, గోశాల కృష్ణుడి ఆలయం తదితర ఆలయాలను పునర్నిర్మించబోతున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?