24 గంటల్లో 53,859 మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్
- January 09, 2021
యూఏఈ:యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 53,859 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు తెలుస్తోంది. మొత్తం ఇప్పటిదాకా 941,556 వ్యాక్సిన్ షాట్స్ని ఇచ్చారు. ఈ ఏడాది తొలి క్వార్టర్ పూర్తయ్యేనాటికి మొత్తంగా దేశ జనాభాలోని 50 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ పొందేలా ప్రచార కార్యక్రమాన్ని కూడా ఉధృతం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని అథారిటీస్ సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







