భారత్ లో జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ..

- January 09, 2021 , by Maagulf
భారత్ లో జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ..

న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సమయం ఆసన్నమైంది. జనవరి 16 నుంచి ఇండియాలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా కరోనా భయం గుప్పిట్లో బ్రతికిన ప్రజలకు ఇది పెద్ద ఉపసమనం అని చెప్పాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com